అవును... తెలంగాణా వొక దేశమే ......
రచయిత
annavaram devender'
బ్లాగు :పెద్దర్వాజ
టపా తేది: 08-08-10 17:14:00
సేమంద్ర మంత్రులకేమేరుక తెలంగాణా ఒక దేశం గానే వుండేది ఆతరువాత రాష్ట్రం అయ్యిందని .పందొమ్మిది వందల నలబై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు కు ముందు హైదరాబాద్ ఒక దేశం .దీనికి ఐక్య రాజ్య సమితి లో సబ్యత్వం కూడా వుండేది. ఆ తరువాత జవహర్ లాల్ నెహ్రు, పటేల్ ల వల్ల ఇండియన్ యునియన్ ల కలిసింది.ఈ దేశానికి రాయబార కార్యాలయాలు రక్షణ ,విమాన ,రవాణా,ఆర్ధిక, వ్యవస్థలు స్వతంత్రంగా ఉండేవి. అయితే ఇది ప్రజాస్వామికమైన పరిపాలన కాదు. ఫ్యూడల్ దొరలూ, పటేండ్లు రాజ్యం అండ తో ప్రజలను పీడించే వాళ్ళు.తరువాత హైదరాబాద్ రాష్ట(...)
బంతి పూల దండ
రచయిత
annavaram devender'
బ్లాగు :పెద్దర్వాజ
టపా తేది: 03-08-10 13:43:00
బలమైన విశ్వాసాన్ని నమ్మి దేని కైనా తెగించే తనం తెలంగాణా బిడ్డలది .మాయ మర్మం లేని ,వ్యక్తిగత అభివృద్ధి కోరుకొని ,వ్యాపార దృక్పథం లేనిదే తెలంగాణా మట్టి తత్వం .అందుకే ఇక్కడి బిడ్డలు కాలి పోతన్నారు .కడుపుల దుక్కం కుమ్మరిచి పోతాండ్రు .అమెరికా కలలు గన్న ఇషాన్ ఎట్లా దీపం వత్తి లాగా కాల్చుకొని బూడిదయ్యిండు.నిజానికి ఇషాన్ రెడ్డి మైసమ్మ మొక్కు తప్పు మొక్కుకున్నాడు .ఇంకో తీరు మొక్కనుండే. కొంత ఆవేదన కొంత సున్నిత మనస్తతత్వం కొంత ప్రతిక్రియత్మకత దృక్పథం కలే గలసి నేను అంటుకుంటే నన్న..... (...)
అనామిక (హారం)
రచయిత
annavaram devender'
బ్లాగు :పెద్దర్వాజ
టపా తేది: 30-07-10 16:01:00
తెలంగాణా తెగతెంపులు చేసుకునే కొట్లాట.యాబై మూడేండ్ల నుంచి తెలంగాణా ప్రజలు అన్ని రకాల దోపిడీ కి గురయ్యారు .ఇది సమస్త తెలంగాణా ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యింది .కానీ ఇక్కడి రాజకీయ నాయకులు ఆంధ్ర వలస వాదుల చెప్పు చేతల్లోనే ఉన్నారు .అందుకే ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో భలే బుడ్డి జెప్పిండ్రు .తెలంగాణా ఉద్యమం లో రాజీనామా చేసిన వాళ్లనే మల్ల గెలిపిచిండ్రు. ఇది ఉద్యమ విజయమే .ముఖ్యంగా కాంగ్రెస్ తెలుగు పార్టీలు సిగ్గు పడాల్సిన సమయం .తెలంగాణా కొరకు ప్రణబ్ ముకర్జి కమిటి, శ్రీకృష్ణ కమిటి లు ఏసిన కాంగ్రెస్(...)
వల్లుబండ వొక అనుభవం
రచయిత
annavaram devender'
బ్లాగు :పెద్దర్వాజ
టపా తేది: 29-07-10 12:16:00
కరీంనగర్ జిల్లా తెలంగాణా ఉద్యమ కవితా సంకలనం తీసుక రావాలని ఆలోచనఅన్దిచింది మొట్ట మొదట అనిశెట్టి రజిత. మార్చ్ 21 2010 న హనమకొండరాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయంలో 'తెలంగాణా జంగ్' ఉద్యమ కవితాసంకలనం విడుదల సభ జరిగింది. (నల్లెల్ల రాజయ్య సంపాదకుడు ) అదే రోజువరంగల్లు లో కవితా వార్షిక 2009 విడుదల సభకు పోయిన నేను సాయంత్రంతెలంగాణా జంగ్ లో పాల్గొన్న .అక్కడే ఉన్నరజిత మీ కరీంనగర్ నుంచి కుడా తీయలె సంకలనం అని ఎగిర పెట్టింది .సరే నని నేనుజూకంటి జగన్నాధం ,నలిమెల భాస్కర్ ఇంకా కొంత మంది (...)