కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

srikaaram(5)

madhu's(5)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

శరత్ 'కాలమ్'(3)

seenu(3)

we3ours3(3)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

SPLENDOR OF YOGA(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

CCKRao(2)

Rajesh(2)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

Sujata(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

Chandu(1)

Naveen(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


కొత్తకోడల్లూ ! కాస్త అత్తకాపురం కూడా చేయండమ్మా

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 08-09-10 11:07:00


మాస్టర్ గారండీ ఇంట్లో తలనొప్పయిపోయింది . మా అమ్మ బీపీ పెరిగినట్లు అరుస్తుంది వచ్చి కంప్లైంట్ చేశాడు .,మా శిష్యుడు అంజిరెడ్డి . అదేమిట్రా పెళ్లయి పది రోజులు కాలేదు అప్పుడే గొడవేమిటి కొత్త కోడలి ముందు ? వాళ్లటీచర్ గారు [మా ఆవిడ ] అంది . అదేనండి పెద్దగా అరుస్తుంటే ఎందుకలా అని నేను ఎదురు మాట్లాడితే ఇంకా ఎక్కువచేస్తుంది . నాకళ్ళముందు వద్దు వెళ్ళిపో అంటుంది . ఇది చూసి ఆ అమ్మాయి [వాడి పెళ్లాం]




శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 06-09-10 15:39:00


అధౌ దేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం |కంసచ్ఛేదనకౌరవాదిహననం కుంతీసుతాః పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం || శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం భజే వ్రజైకమణ్డనం సమస్తపాపఖణ్డనం స్వభక్తచిత్తరంజనం సదైవ నన్దనన్దనమ్‍ | సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరమ్‍ || ౧|| మనోజగర్వమొచనం విశాలలోలలోచనం




నాన్నగారి ఉపదేశం

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 05-09-10 16:01:00


నాన్నగారి ఉపదేశం Sri Krishna declares in his divine Gita, that none should neglect sastras and spiritual guidance, which sastras give us. He also warns that whoever wontedly neglects sastras and tries to follow his own likes in spiritual matters will not only failed to march on the spiritual path, but must face unhappiness and




శ్రీ కృష్ణున్ని దొంగ,చోరుడు అనగలిగే అర్హత వీరికి మాత్రమే ఉంది ?

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 04-09-10 16:35:00


పితా౨ హమస్య జగత:ఈ ప్రపంచంలో ఒక బిడ్డకు ఒకతండ్రి లేదా ఒకతండ్రికి నలుగురు బిడ్డలు ఉంటారు. కానీ పరమాత్మ ఈవిధంగా పరిమితమైన వాడు కాదు. ప్రపమ్చమమ్తా పరమాత్మ బిడ్దలే . ప్రపంచాని కంతటికి పరమాత్మే తండ్రి. ఈజగత్తుకు నేనే తండ్రిని అన్నాడు గీతలో పరమాత్మ .అందరికీ అత్యంత సన్నిహితమైన మూర్తి బాలక్రిష్ణునిది .ఆయనను వెన్నదొంగ అన్నది ఎవరు ? ఏ మహర్షి గాని ,మహాత్ముడు గాని ఆమాట అనలేదు. భాగవతాన్ని గంగాతీరం లో




ఆర్తజన రక్షకునిగా, మహిమాన్వితునిగా రాధికాప్రసాద్ మహారాజ్ [రసయోగి _ 11 ]

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 03-09-10 07:48:00


రాధామహాలక్ష్మి గారు నిత్య రాసలో ఐక్యమైన తర్వాత మందిర నిర్వహణ బాధ్యతలు, ఆర్తజన పరిరక్షణా భారం, రాధాకృష్ణ తత్వ ప్రచారోద్యమాన్ని ముందుకు నడిపించవలసిన గురుతర బాధ్యతలన్నీ రాధికాప్రసాద్ గారి భుజస్కందాలపై పడ్డాయి. రాధికాప్రసాద్ గారు అవన్నీ బాధ్యతలని, తాను వాటిని ఏదో నిర్వర్తించాలని ఏనాడూ భావించక ఇవన్నీ రాధారాణి సేవలో భాగాలే అనే ఆలోచన కల్గినవారై ఎంతో చిత్తశుద్ధితో, భక్తితో సమర్ధవంతంగా రాధాకృష్ణ




రాధాగోవిందుల మహాభక్తుడు మహమ్మద్ సుల్తాన్

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 02-09-10 14:44:00


సర్వేశ్వరి శ్రీ రాధాదేవి ప్రేమకు కులమతవర్గవిబేధాలు హద్దులు కాబోవు. బ్రుందావనంలో అమ్మనారాధించి తరించిన గులాబ్ బాబా ,రసఖాన్, బాల రెహమాన్ ,సుల్తాన్ మహమ్మదుల జీవితాలు ఇందుకు ఉదాహరణలు. బృందావనంలో ప్రసిధ్ధమందిరం శ్రీరాధాగోవింద్ జీ మందిర్ . జైపూర్ మహారాజ్ సుమారు ౫౦ లక్షల రూపాయలవ్యయంతో నిర్మించిన గొప్పమందిరం . ఆయనవద్ద ఉన్న సేనాధిపతులలో పఠాన్ వంశమునకు చెందిన సుల్తాన్ మహమ్మద్ ఒకరు. ఒకసారి మహారాజా వారు




గుడ్డి వాళ్లను కూడా మోసం చేస్తావా కన్నయ్యా ? !

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 01-09-10 07:34:00


నేటికి 80 సంవత్సరాలకుపూర్వం బృందావనంలో మదన్ మోహన్ మందిరానికి దగ్గరగా ఒక కుటీరములో ఒక అంధుడయిన సాధువు ఉండేవారు. ఆయన పేరు ఎవరికీ తెలియదు. ఆయన మదన టేర్ లో ఎక్కువగా ఉంటాడు కనుక ఆయనను మదనటేర్ బాబా అని పిలుస్తుంటారు. ఆయన నిద్రలేవటమ్ తోనే స్నానాదులను కానిచ్చి,నీటి కుండ్ను ఒకటి తీసుకుని మదనటేర్ లోని దట్తమైన పొదలలోకి వెళ్ళి కూర్చుని రోజంతా రాధాకృష్ణుల లీలలను మననం చేస్తూ కన్నీరు కారుస్తూవుండేవారు




తిరుమల విషయంలో ఒళ్ళు దగ్గరపెట్టుకొని మెలగండి ..... లేకుంటే ఇక అథోగతే .

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 29-08-10 15:37:00


తిరుమల పైనున్న స్వామితో ఆటలు చాలాప్రమాదకరం . భక్తితో కొలచినవారికి కొంగుబంగారమై నిలచే ఆపదమొక్కులవాడు అతిచేష్టాలు చేసే వారిని వడ్డితో సహా కక్కించి మరీ శిక్షిస్తాడు .అది వాని ఒక్కనితో పోదు వాని వంశాన్నంతటినీ వేధిస్తుంది . తిరుమల క్షేత్రంలో శ్రీవారి సేవలో ఉండే పరివార దేవతలు క్షేత్రపాలకులు అన్నీ గమనిస్తుంటారు . ఇక్కడచేసే అపచారం వారి వారి పుణ్యరాశులను కొట్టేసి ,స్వామి వారి పట్లచెసే అపచారాలకు




రసయోగి జీవిత గమనంలో మార్పు : [రసయోగి _ 10 ]

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 29-08-10 00:39:00


24. రసయోగి జీవిత గమనంలో మార్పు : [రసయోగి _ 10 ] రాధికాప్రసాద్ మహారాజ్ గారు శ్రీకాకుళంలో పనిచేస్తూ, ఆ సమయంలో తీవ్రమైన భక్తి శ్రద్ధలతో రాధాకృష్ణుల ధ్యానం చేస్తూ ఉండేవారు. ఆ ధ్యాన సమయంలో అనేక అనుభూతులకు లోనయ్యేవారు. వారి జీవితమంతటినీ తారుమారు చేసిన ఒక దివ్య అనుభూతి. ఒక రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అనేక అలంకారములతో కూడుకొని మేలి ముసుగు దరించిన 7 , 8 సంవత్సరముల వయస్సు గల




ఓరి ! మీ కెరీర్ కాశీకెళ్ళా ,! ముందు పెళ్ళిచేసుకోండినాయనా ! పెళ్ళికాని ప్రసాదులూ .

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 27-08-10 12:04:00


ఈకాలం లో చదువులమీద ,కెరీర్లమీద పిల్లకాయలకు శ్రద్ధఎక్కువైపోతుంది. జీవితంలో ఎదగాలనుకుని ఎంతో కష్టపడుతున్నారు . హార్డ్ వేర్లు షాఫ్ట్ వేర్లు .ఎమ్సీఏలు .ఎమ్బియ్యేలూ ఒకదానితరువాత మరొకటి చదువుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొర్సులు రావటం పోటిప్రపంచంలో వెనుకబడగూడదనుకుని బాగా చదువుకుంటున్నారు . కెరీర్లో పైకిపైపైకి ఎదగాలనుకుని అలుపెరుగక శ్రమిస్తున్న కుర్రాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తున్నది. కానీ జీవితంలో




. దుర్గా దేవిచే రాధామంత్రోపదేశం : [రసయోగి _ ౯]

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 25-08-10 11:08:00


రసయోగి _ 9 21. దుర్గా దేవిచే రాధామంత్రోపదేశం : 1949 _ 52 సంవత్సరముల సమయంలో వీరభద్రరావు గారు గుంటూరు నగరమందు డి.ఇ.ఓ కు పి.ఏ గా పని చేశారు. ఆ సమయంలో విజయవాడ కనకదుర్గ ఆయనకు స్వప్నములో కన్పడి _ " రాధషడక్షరి" మంత్రాన్ని ఇచ్చెను. ఆ దేవత ఆజ్ఞానుసారం ఆ మంత్ర దీక్ష తీసుకొని ఇంద్రకీలాద్రి పై నలుబది రోజులు తపస్సు చేసి మంత్ర సిద్ధిని పొందుట వారి జీవితంలో ప్రధాన ఘట్టమని చెప్పవచ్చును.




పౌర్ణమి పూజలు

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 24-08-10 18:52:00


పౌర్ణమి పూజలు




సుందరాకాండ ఆడవాళ్ళు పారాయణం చేయవచ్చా ?

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 22-08-10 12:19:00


నిరభ్యరంతరంగా చేయవచ్చు. కొందరు సుందరాకాండ ,భగవద్గీత ఆడవాల్లు చదవవచ్చా? అని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సద్గురు మళయాళస్వాములవంటి మహనీయులు సప్రమాణంగా సమర్ధించారు. వేదం చెప్పిన "సత్యం వద ధర్మచర " అనే రెండు ప్రధానాంశాలను నిఖిలమానవులకు బోధించడానికి తద్వారా వారిలోని పశుత్వ,రాక్షసత్వ లక్షణాలను నాశనం చేసి మానవత్వాన్ని ప్రతిష్టించడానికి రామాయణ భారతాలవతరించాయి . అంతే తప్ప వీటికి రిజర్వేషన్లులేవు.కులమతాలతో




మన బ్లాగులోక ఆడుచుకు వివాహ శుభాకాంక్షలు తెలియజేద్దాం

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 21-08-10 16:33:00


మనతెలుగుఆడపడుచు ,ప్రముఖ బ్లాగర్ మధురవాణి గారు ఆదివారం భద్రాచలం శ్రీసీతారామ స్వామి వారి సన్నిధిలో వైవాహిక జీవితం లోకి అడుగుపెడుతున్నారు. వీరి దాంపత్యం సకలశుభాలతో నిత్యసంతోషముతో విలసిల్లాలని కోరుకుంటున్నాము . మన ఆడపడుచుకు శుభాకాంక్షలు తెలియజేయవలసిదిగా మన తెలుగు బ్లాగర్లనందరినీ కోరుతున్నాము.




దుర్గాస్తుతి

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 20-08-10 11:10:00


విరాటనగరం రమ్యం - గచ్ఛమానో యుధిష్ఠిరఃఅస్తువ న్మనసా దేవీం - దుర్గాం త్రిభువనేశ్వరీంయశోదాగర్భసంభూతాం - నారాయణవరప్రియాంనందగోపకులే జాతాం మంగళాం కులవర్ధనీంకంసవిద్రావణకరీం - అసురాణాం క్షయంకరీంశిలాతటవినిక్షిప్తాం - ఆకాశం ప్రతి గామినీంవాసుదేవస్య భగినీం - దివ్యమాల్యావిభూషితాందివ్యాంబరదరాం దేవీం - ఖడ్గఖేటక ధారీణీంభారావతరణే పుణ్యే - యేస్మరంతి సదాశివాంతా న్వై తారయతే పాపా - త్పంకేగా మివ దుర్బలాంస్తోతుం




పెళ్లి ఆలస్యమవుతున్న మగ పిల్లల కొరకు

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 19-08-10 11:09:00


పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగాపెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలుమన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కారమార్గాలు ఉన్నాయా అని నాకు చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే నేటి కాలంలోఅమ్మాయిలకు డిమాండు ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిలసంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం




వీళ్ళకెంత కండకావరమో చూడండి ....

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 19-08-10 03:48:00


ఈదేశ ప్రజలన్నా ,ఇక్కడ ఆచారాలు ధర్మమన్నా గడ్డిపోచకింద లెక్కయిపోయింది . ఇది చూడండిThis is an Advertisement Hording, belongs to Belnders Pride Wishky Company, had arranged at Secunderabad, Andhra Pradesh. Blenders Pride A Multi National Wisky making Company has abused our Holi Siva Linga like this. In this Advertisement, an Young woman stand at Holi Siva Linga and put her Knee on the Holi




శ్రావణ శుక్రవార పూజలకు మీ గోత్రనామాలు పంపండి

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 18-08-10 16:27:00


మహాలక్ష్మీ దేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసం లో అమ్మవారి విశేషార్చనలు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నిర్వహిస్తున్నది . ప్రతి శుక్రవారం అమ్మవారికి జరిగే అభిషేకము ,కుంకుమార్చన పూజలలో భక్తుల గోత్రనామాలు చెప్పి వారితరపున నివేదనలు చేయబడతాయి . తమ పేరున పూజ జరపించు కోవాలని సంకల్పం కలిగిన వారు తమ గోత్రనామాలను తెలియజేయండి . వివాహితులు తప్పనిసరిగా భార్యాభర్తలిరవురి పేర్లు పంపండి . ఇక్కడ జరిపిన పుజా




గురు సిధ్ధారూఢులు,అనిబిసెంట్ లతో సమాగమము...అమ్మ జ్ఞానప్రసూనాంబ దర్శనం

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 08-08-10 15:27:00


రసయోగి _ 8 11. సిద్ధారూఢస్వామి వద్ద శివ ప0చారీ మ0త్రదీక్ష (1924) : హుబ్లీలో ఒక గొప్ప యోగి ఉన్నాడని , అతను గొప్ప మహిమ కలవాడని విన్న వీరభద్ర రావు గారు వారిని స౦దర్శి౦చటానికి "హుబ్లీ" వెళ్ళిరి. హుబ్లీలో ప్రశా౦త వాతావరణ౦లో ఆయన ఆశ్రమ౦ ఉ౦ది. ఆ యోగి పేరు "శ్రీ సిద్ధరూఢ స్వామి ". తన ధ్యాన శక్తితో పరమేశ్వర సాక్షాత్కార౦పొ౦దిన గొప్పసాధకుడు. సాక్షాత్తు శివునిఅవతార౦గా కొలువబడిన సిద్ధ




బిక్కవోలులో బుల్లి గోపాలుడు :[రసయోగి 7]

రచయిత durgeswara'      బ్లాగు :హరిసేవ      టపా తేది: 04-08-10 07:52:00


3. బిక్కవోలులో బుల్లి గోపాలుడు : కాకినాడకు దగ్గరలో "బిక్కవోలు" గ్రామ0. ప్రతి యేటా అక్కడసుబ్రహ్మణ్య స్వామి తిరినాళ్ళు అత్య0త వైభవోపేత0గా జరుగుతాయి. పిల్లవానికిమూడేళ్ళు ని0డి నాలుగో ఏడు వచ్చి0ది. కుటు0బసభ్యుల0దరూ కలసి తిరునాళ్ళు చూడటానికి బయలుదేరారు. పిల్లవాడు ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారిని అ0టుపెట్టుకునేఉ0టాడు. తెల్లగా, బొద్దుగా, ముద్దుగా ఉన్న ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మమ్మ చక్కగా

పత్రికా హారం