Skip Navigation Links


వాట్ యాన్ ఐడియా సీఎం జీ..!

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 29-04-13 16:07:00

'ఖర్చు తక్కువవ్వాలి.... ప్రచారం మాత్రం ఫుల్ గా రావాలి. ఇదే ఇప్పుడు సీఎం కిరణ్ స్ట్రాటజీలా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు తన ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండానే, అమోఘమైన క్రెడిట్ ను కిరణ్ సొంతం చేసుకోబోతున్నారు. తాజా ప్రకటించిన బంగారుతల్లి పథకం కింద ఆడపిల్ల పుడితే వెంటనే రూ.2500 ఇస్తామని ప్రకటించారు సీఎం. ఒకటో తరగతిలో చేరినప్పటి నుంచి ప్రతీ కొంతమొత్తం ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ లెక్కన డిగ్రీ అయ్యేనాటికి ఒక్కో అమ్మాయికి 22 వేల రూపాయలు అందిస్తామని ఘనంగా ప్రకటించారు సీఎం. అయితే, ఇప్(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శ్రీ కృష్ణ దేవరాయలు అసలైన చిత్రపటం

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 26-04-13 06:22:00

'విజయనగర సామ్రాజ్యాధీశుడు,సాహితీ సమరాంగణ చక్రవర్తిగా పేరుపొందిన శ్రీకృష్ణ దేవరాయుల రూపం ఎలా ఉంటుంది.. ఆయన కురూపి అని కొందరు.. కాదు సుందర స్వరూపుడని మరికొందరు అంటారు. ఇక తిరుమలలో తన భార్యలతో ఉన్న రాయల విగ్రహ రూపం కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది. తెలుగుభాషకు, తెలుగునేలకు ఎంతోసేవ చేసిన ఆ మహనీయుడి చిత్రపటం ఎలా ఉంటుందన్న సందేహానికి కొన్నాళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఓ చిత్ర పటం పరిష్కారంగా కనిపిస్తోంది.   ఈ చిత్రాన్ని పోర్చుగీసు యాత్రీకుడు,చిత్రకారుడు డామింగో పేస్ 1520 సంవత్సరంలో(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

టీ కాంగ్ ఎంపీలను పట్టించుకోని హైకమాండ్

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 17-04-13 22:23:00

'టీఆర్‌ఎస్‌లో చేరేందుకు టీ కాంగ్రెస్‌ ఎంపీలు రెడీ అవుతున్నా... ఆపే ప్రయత్నాలు హైకమాండ్‌ వైపు నుంచి జరగడంలేదు. ఐదుగురు ఎంపీలు మారతారని తెలిసినా హైకమాండ్‌ ఏమాత్రం టెన్షన్  పడడం లేదు. కనీసం ఒక్క ఎంపీకైనా ఫోన్ చేసి మాట్లాడిన దాఖలాలు లేవు. పీసీసీ చీఫ్ హోదాలో బొత సత్యనారాయణ జానారెడ్డి, కేకేతో మాట్లాడటం మినహా ఎంపీలతో మాట్లాడిన వారు లేరు. ఎంపీలు పార్టీ వదలడానికి సిద్ధమయ్యారని తెలిసినా, హైకమాండ్‌ ఎందుకు పట్టించుకోవడంలేదన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. కావూరి సాంబశివరావు రాజీనామా చేస్తే ప్రధా(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అక్కడ సన్నబియ్యం కిలో రూ.20

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 17-04-13 22:18:00

'బియ్యం ధరలను చుక్కలంటున్నాయి. మేలురకం సన్నబియ్యం అయితే కిలో 40 రూపాయల పైమాటే. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఏకంగా 50 రూపాయలను తాకింది సన్నబియ్యం. పేద మధ్య తరగతి ప్రజలు సన్నబియ్యం కొనుక్కునే పరిస్థితి లేకపోవడంతో, సరికొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చారు తమిళనాడు సీఎం జయలలిత. ఈ పథకం స్టేట్‌లో ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది.     బియ్యం ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి తమిళనాడు సీఎం జయలలతి సరికొత్త సంక్షేమ పథకాన(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సామాన్యులకో న్యాయం.. వీఐపీలకో న్యాయమా..?

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 17-04-13 13:50:00

'అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకు శిక్ష పడి, రేపు లొంగిపోవాల్సి ఉన్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. అయితే, లొంగిపోవడానికి ఆరు వారాలు మున్నాభాయ్ గడువు కోరితే, కోర్టు నాలుగు వారాల టైమ్ మాత్రం ఇచ్చింది. తనపై నిర్మాతలు దాదాపు 278 కోట్లు పెట్టుబడులు పెట్టారని, సినిమాలను పూర్తి చేయకుండా జైలుకు వెళితే వారంతా నష్టపోతారని, అందుకోసం, తనకు మరికొంత సమయం ఇవ్వాలంటూ కోర్టును వేడుకున్నాడు సంజయ్.     సంజయ్ దత్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు, నాలుగు వారాల సమయాన్ని (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

క్రెడిట్ కార్డ్ కూ పిన్ కొట్టాల్సిందే!

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 13-04-13 05:42:00

'రెస్టారెంట్ కెళ్లి వెళ్లే భారీగా బిల్లు చేసి క్రెడిట్ కార్డు వెయిటర్ చేతిలో పెట్టేస్తే ఇకపై సరిపోదు. ఆ వెంటనే అతను మీ దగ్గరకు కార్డ్ స్వైపింగ్ మిషన్ తీసుకొచ్చి, పిన్ కొట్టండి మహా ప్రభో అని అడగొచ్చు. ఎందుకంటే, జూలై 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనను అమల్లోకి తెస్తోంది. దీనిప్రకారం క్రెడిట్ కార్డ్ ను ఎక్కడ స్వైప్ చేసినా, పిన్ నెంబర్ ను తప్పనిసరిగా కొట్టాల్సిందే. క్రెడిట్ కార్డ్ మోసాలు భారీగా పెరుగుతుండడంతో , ఆర్ బీ ఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీని వల్ల చాలా వరకూ మోసాలను అరికట్టవచ్చ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జగన్ ను ఉరేసినా పర్వాలేదన్న మంత్రి ఆనం

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 12-04-13 13:55:00

'వైఎస్ ఉన్నన్నాళ్లు ఆయన భజన చేసిన మంత్రి ఆనం, ఇప్పుడు రూటు మార్చారు. జగన్ పై ఎప్పుడూ లేనంతగా విరుచుకుపడ్డారు. జగన్ పెద్ద దోపిడీ దారని, ఆయన్ని ఉరేసినా పర్వాలేదంటూ వ్యాఖ్యానించారు. చంచల్ గూడ జైలునే పార్టీ ఆఫీస్ గా జగన్ మార్చేశారని ఎద్దేవా చేశారు. సబితా ఇంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఎక్కడా చెప్పలేదన్నారు. ఆ జీవోల వల్ల కూడా జగనే లబ్దిపొందారన్నారు ఆనం. మంత్రి ఆనం ఘాటుగా చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ మండిపడుతోంది. ఆనంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మా టీవీ ఆఫీస్ పై టీవీ ఆర్టిస్టుల దాడి

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 12-04-13 13:25:00

'తెలుగు టీవీ ఛానళ్లలో డబ్బింగ్ సీరియల్స్ నిషేధించాలంటూ చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్నటీవీ కళాకారుల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఉగాది వరకూ డెడ్ లైన్ పెట్టినా మాటీవీ ఇంతవరకూ స్పందించకపోవడంతో అసహనం చెందిన టీవీ ఆర్టిస్టులు రెండు కార్లలో జూబ్లీహిల్స్ లోని మాటీవీ ఆఫీస్ కు వచ్చి రాళ్లతో దాడి చేశారు. ఆఫీస్ పై రాళ్లు విసరడంతో పాటు, లోపలికి వెళ్లి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. అటు ఇందిరాపార్క్ దగ్గర, నిరాహారదీక్షలు కూడా చేపట్టారు.'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హీరోయిన్ అంజలి ఫోన్ వాయిస్

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 11-04-13 13:41:00

'హీరోయిన్ అంజలి తన సోదరుడికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పింది. ఆమె మాటలు మీరూ వినండి..'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హోటల్ ను విడిచివెళ్తున్న హీరోయిన్ అంజలి ఫోటోలు(ఎక్స్ క్లూజివ్)

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 11-04-13 10:26:00

'హీరోయిన్ అంజలి నాలుగు రోజులుగా అదృశ్యమైందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె ఎక్కడ ఉంది ఎలా ఉందన్నది సస్పెన్స్ గానే ఉంది. అయితే, తన సోదరుడు రవిశంకర్ తో పాటు, సినిమా పెద్దలకు కూడా అంజలి ఫోన్ చేసి తన క్షేమ సమాచారాన్ని చెప్పింది. అంజలి అదృశ్యంపై ఆరా తీస్తున్న పోలీసులు, హోటల్ దసపల్లా నుంచి సీసీటీవీ ఫూటేజ్ ను సేకరించారు. అందులో జీన్స్, టీషర్ట్ వేసుకున్న అంజలి వేగంగా వచ్చి, డోర్ ఎదురుగా ఉన్న ఓ కారు లో ఎక్కి వెళ్లిపోయింది. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి, కారు ఎక్కే వరకూ అంజలి ఫోటోలను 24 గంటలు వ్య(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సిరిమల్లె చెట్టుకింద సీతమ్మ కష్టాలు

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 09-04-13 12:10:00

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ హీరోయిన అంజలి చేసిన ఆరోపణలకు అదే స్థాయిలో ఆరోపణలు చేసింది ఆమె పిన తల్లి (దత్తత తల్లి) భారతీ దేవి. అంజలిని హీరోయిన్ చేయడానికి తానెన్నో కష్టాలు పడ్డానంటూ మీడియా ముందు బావురుమంది. అంజలితో కావాలనే ఎవరో ఇలా ఆరోపణలు చేయిస్తున్నారని, తనకు దూరం చేయడానికే కుట్రపన్నారంటూ ఆరోపించింది. అంజలి హీరోయిన్ ఇవాళ అందరికీ తెలిసిందంటే, దానికి కారణం తమిళ డైరెక్టర్ కళంజియమేనంది భారతీదేవి. అప్పట్లో ఆయన అవకాశమే ఇవ్వకపోతే, అంజలి హీరోయిన్ అయ్యేదే కాదంది. ఎంతోకష్టపడి ఆమెను (...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎన్టీ..వార్ : బాలకృష్ణపై హరికృష్ణ ఆగ్రహం

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 08-04-13 10:31:00

'ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ లు కనిపించడంపై రేగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోశారు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ. ఎవరో అభిమాని పెట్టిన దానికి తన కొడుకును బాధ్యుడిని చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారాయన. పైగా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బాలయ్య హెచ్చరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అలా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఎన్టీఆర్ ను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారన్నారాయన. ఎవరో చేసిన తప్పులకు తన కుటుంబం ఇప్పటికే చాలా నష్టపో(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జూనియర్ నోరు విప్పాల్సిందే: బాలయ్య

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 06-04-13 05:44:00

'ఫ్లెక్సీల వివాదంపై జూనియర్ పెదవి విప్పాలని, వైఎస్సార్ సీపీ పార్టీ నేతలు తన ఫోటోను ఫ్లెక్సీల్లో వాడుకోవడాన్ని ఖండించాలని బాలయ్య ప్రకటించారు. ఖండించకపోతే మాత్రం పరిణామాలు వేరేలా ఉంటాయన్నారాయన. జూనియర్ ఏ పార్టీలో ఉన్నాడన్న విషయాన్ని కూడా ఆయనే చెప్పాలన్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ తో తాను మాట్లాడతానన్నారు. కృష్ణాజిల్లా కొమరవోలులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బెజవాడ పర్యటన సందర్భంగా, టీడీపీ నేతలను ఆ పర్యటనకు దూరంగా ఉండాలని తాను ఆదేశించలేదన్నారు. వ్య(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సీనియర్ పై హక్కెవరిది..?

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 06-04-13 05:29:00

'నందమూరి తారకరామారావు, తెలుగు ప్రజలపై ఆయన చూపించినంత ప్రభావం మరెవరూ చూపించలేదన్నది జగమెరిగిన సత్యం. నటుడిగా, రాజకీయవేత్తగా ఆయన ప్రజల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. రాష్ట్రంలో తొలి కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాక, రాజధానికే పరిమితమైన రాజకీయాన్ని గ్రామాల్లోని రచ్చబండ వరకూ తీసుకెళ్లారు. సామాన్యులను రాజకీయ స్రవంతిలోకి తెచ్చారు. అందుకే, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనాఎన్టీఆర్ నిర్మించిన తెలుగుదేశం పార్టీ పునాదులు ఇంతవరకూ కదలకుండా అలానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చిరంజీవి లెటర్ ను విసిరి కొట్టిన సీఎం

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 05-04-13 07:39:00

'మెగాస్టార్ చిరంజీవికి, సీఎం కిరణ్ కు మధ్య విబేధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై తనను పదే పదే బహిరంగంగా విమర్శించడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. ఈ వారాంతంలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం, అధిష్టానానికి చిరంజీవిపై ఫిర్యాదు చేయబోతున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, సమన్వయ కమిటీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ బహిరంగంగానే అడిగిన చిరంజీవి ఈ మేరకు సీఎంకు ఓ లేఖ రాశారు. దీన్ని మౌలికసదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సీఎంకు పంపించారు. అయితే, ఈ లెటర్ ఇవ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ట్రాన్స్ ఫర్స్ లో ఈయన్ని మించినోడు లేడు

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 05-04-13 07:26:00

'ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, 20 ఏళ్ల సర్వీసులో ఎన్నిసార్లు ట్రాన్స్ ఫర్ అయి ఉంటారు.. సాధారణంగా ఒక్కో చోట కనీసం రెండేళ్లన్నా ఐఏఎస్ అధికారులు పనిచేస్తారు. పోనీ ఏడాదే వేసుకున్నా.. 20 ఏళ్లలో 20 ట్రాన్స్ ఫర్స్. కానీ, హర్యానా కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, అశోక్ ఖేమ్కా మాత్రం, ఈ 20 ఏళ్లలో 44 సార్లు ట్రాన్స్ ఫర్స్ ఆర్డర్స్ అందుకున్నారు. అంటే సగటున ఆర్నెళ్లు కూడా ఆయన్ను ప్రభుత్వం స్థిరంగా ఉండనివ్వలేదన్నమాట. ఇంతకీ ఈ అశోక్ ఖేమ్కా ఎవరో తెలుసా.. రియాల్టీ దిగ్గజం డీఎల్ ఎఫ్ కు సోనియా అల్లుడు రాబర(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఈ రాహుల్.. ఆ రాహులుడవుతాడా?

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 05-04-13 04:03:00

'కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ రాహుల్ గాంధీపైనే పెట్టుకుంది. భావి ప్రధానికి ఊహించుకుంటూ, పార్టీకి కొత్త శక్తినిచ్చే గాంధీ కుటుంబ వారసుడిగా భావిస్తోంది. అయితే, రాహుల్ వ్యవహారం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. వారసత్వరాజకీయాలే ఊపిరిగా బతుకుతున్న నెహ్రూ-గాంధీ కుటుంబంలో పుట్టినప్పటికీ, దానిపై తనకు అంత మక్కువ లేదన్న విషయాన్ని వీలైనప్పుడల్లా, బయటపెడుతూనే ఉన్నాడు యువగాంధీ. తాజాగా సీఐఐ సమావేశంలోనూ ఈవిషయాన్ని మరోసారి ప్రస్తావించాడు. తానీ స్థితికి ఆయాచితంగానే వచ్చానని ప్రకటించాడు. తాను భావిప్రధాని అవ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మూడుముక్కలాటలో.. బాద్ షా

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 05-04-13 03:52:00

'బాద్ షా గా అభిమానుల ముందుకు దూసుకువచ్చిన జూనియర్ ఎన్టీఆర్, రోజురోజుకూ అనవసరమైన వివాదాల్లో కూరుకుపోతున్నాడు. ఇప్పటికే తమ కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి దాదాపుగా దూరమైన జూనియర్, ఇప్పుడు తమ వర్గంలో మరింత వ్యతిరేకతను తెచ్చుకుంటున్నాడు. ఎన్టీఆర్ పరిస్థితిని అవకాశంగా చేసుకున్న వైఎస్సార్ సీపీ, తన ప్రచారం కోసం జూనియర్ ను జోరుగా వినియోగించుకొంటోంది. దీంతో, ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. జూనియర్ కు, టీడీపీ కి మధ్య పెరిగిన వైరం, ఇటీవలి బెజవాడ పర్యటనలో బయటపడింది. మలబార(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బెజవాడ సీటు కోసం తమ్ముళ్ల కీచులాట

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 04-04-13 05:36:00

'పార్టీ ఇమేజ్ ను పెంచడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాళ్లరిగేలా జనంలో తిరుగుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం సీట్ల కోసం కీచులాడుకుంటున్నారు. ముఖ్యంగా బెజవాడ పార్లమెంట్ సీటు కోసం నేతల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ఓ రకంగా చంద్రబాబే ఈ వివాదానికి ఆజ్యం పోశారని చెప్పాలి. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేశారు. అయితే, ఈ మధ్య పార్టీలో చేసిన మార్పులతో విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవినుంచి వంశీని తప్పించిన చంద్రబాబు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మరో ఐదుగురికి ఉరి వేసిన ప్రణబ్

రచయిత : sateesh devalla      బ్లాగు : 24 గంటలు      టపా తేది : 04-04-13 05:29:00

'ఉరిశిక్షల పెండింగ్ కేసుల దుమ్ముదులపడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రపతి భవన్ లో కుప్పలుకుప్పలుగా ఏళ్లతరబడి ఈ కేసులు పెండింగ్ లో ఉండడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఒక్క పెండింగ్ కేసూ లేకుండా అన్నింటినీ క్లియర్ చేసేశారాయన. కసబ్, ఆప్జల్ గురు, వీరప్పన్ అనుచరులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ సంచలనం సృష్టించిన బెంగాల్ దాదా, తాజాగా తన దగ్గర పెండింగ్ లో ఉన్న ఏడు కేసుల్లో ఐదుగురికి ఉరిశిక్షను ఖరారు చేశారు. మరో రెండు కేసుల్లో మాత్రం ఉరిశిక్షను యావజ్జ(...)'

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦